Sakshi News home page

చైతన్య సెల్ఫీ

Published Sat, Apr 20 2024 1:20 AM

-

ప్రతి ఓటు విలువైనదని.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో స్వీప్‌ యాక్టివిటీలలో భాగంగా ఓటు సెల్ఫి పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగంపై సంతకాల ప్రచార భారీ ఫ్లెక్సీని కలెక్టర్‌ ప్రారంభించారు. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సాధారణ ఎన్నికలలో ఎలాంటి బెదిరింపులు, ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. – నంద్యాల

Advertisement

homepage_300x250