breaking news
-
నియోజకవర్గ అభివృద్ధి ఇలా..
కనిగిరి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. గతంలో ఏ ప్రభుత్వం కేటాయించనన్ని నిధులు గత నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేయడంతో కనిగిరి ఖిల్లాపై సంక్షేమ బావుటా ఎగురుతోంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 93 గ్రామ/వార్డు సచివాలయ భవనాలను రూ.36.60 కోట్లతో నిర్మించారు. 93 రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి రూ.20.27 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 86 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లకు రూ.15 కోట్లు వెచ్చించారు. వీటిలో మూడొంతులకు పైగా భవనాలు నిర్మాణం పూర్తి చేసుకోగా, ఆయా శాఖల సిబ్బంది సేవలందిస్తున్నారు. రూ 61.33 లక్షలతో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ రైతులకు అందుబాటులోకి వచ్చింది. నియోజకవర్గ వ్యాప్తంగా జగనన్న కాలనీల్లోని 6,602 గృహాలు మంజూరు చేయగా 4,200 గృహాల నిర్మాణానికి రూ.118 కోట్ల ఖర్చు చేశారు. కనిగిరి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ.18 కోట్లు కేటాయించి పనులు చేపట్టారు. వెలిగండ్ల మండలం కొట్టాలపల్లిలో హెల్త్ క్లినిక్ -
తాగునీటి శుద్ధి.. ఫ్లోరైడ్ విముక్తి దిశగా సీఎం వైఎస్ జగన్ కృషి
● రూ.369 కోట్లతో కనిగిరిలో పలు అభివృద్ధి పనులు ● రూ.530 కోట్లతో రెండు మంచినీటి పథకాల పనుల్లో పురోగతి ● రూ.118 కోట్లతో శరవేగంగా ఓవీ రోడ్డు నిర్మాణం ● రూ.430 కోట్లతో సాగుతున్న ఎస్హెచ్(ఓ) రోడ్డు పనులు ● సచివాలయాలు, ఆర్బీకేలు,హెల్త్ క్లినిక్లకు ప్రత్యేక భవనాలు ● రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారిన కనిగిరి పట్టణంకనిగిరి మండలం బల్లిపల్లిలో రైతు భరోసా కేంద్రం(ఫైల్)రూ.530 కోట్లతో మంచి నీటి పథకాలు ఫ్లోరైడ్ పీడ నుంచి కనిగిరి నియోజకవర్గ ప్రజలకు శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. అందులో భాగంగా ఏఐఐబీ కింద కనిగిరి పట్టణానికి రూ.130 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకం మంజూరు చేశారు. కనిగిరి ఆరు మండలాల్లోని ప్రజలకు సాగర్ జలాలు అందించే వాటర్ గ్రిడ్ పథకానికి రూ.400 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. శరవేగంగా రహదారుల నిర్మాణం ● ఊళ్లపాలెం నుంచి వేములపాడు వరకు 55 కి.మీ మేర డబుల్ రోడ్డుకు రూ.100.27 కోట్లు కేటాయించగా, నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ● రూ.18 కోట్లతో (సీఆర్ఎఫ్ గ్రాంట్) సెంట్రల్ రోడ్ ఫండ్ కింద సింగరాయకొండలోని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం నుంచి కనిగిరి వరకు వివిధ ప్రాంతాల్లో సుమారు 18 కి.మీ మేర రోడ్డు అభివృద్ధి పనులు చేస్తున్నారు. కనిగిరి, పీసీపల్లి మండలాల్లోని శతాబ్దాలకాలం నాటి రెండు మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చుతూ నిధులు మంజూరు చేశారు. ● కనిగిరి నుంచి కలగట్ల రోడ్డు రూ.11 కోట్లతో, లింగన్నపాలెం నుంచి మాలకొండ రోడ్డు రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. ● సీఎస్ పురం నుంచి మాలకొండ వరకు సుమారు 62 కి.మీ మేర రోడ్డును రూ 430 కోట్లతో ఎన్హెచ్(ఓ)లో నిర్మిస్తున్నారు. ● పంచాయతీరాజ్ శాఖలోని పీఐ(యు) ప్రాజెక్టు కింద 62 తారురోడ్ల అభివృద్ధికి రూ.99 కోట్లు ఖర్చు చేశారు. ● గ్రామాల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు ఖర్చు చేసింది. కనిగిరి ఖిల్లాపై -
నూతన సొబగులు
నూరేళ్ల బడికి మార్కాపురం టౌన్: 105 ఏళ్ల చరిత్ర కలిగిన మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పింది. స్వర్ణోత్సవ సంబరాలు పూర్తి చేసుకున్న ఈ పాఠశాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద భారీగా నిధులు మంజూరు చేసింది. రూ.3.88 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి పనులు చేపట్టారు.నాడు–నేడు ఫేజ్–1లో 1.45 కోట్లతో టాయిలెట్స్, తరగతి గదుల మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, విద్యుదీకరణ, విద్యార్థులకు బెంచ్లు, గ్రీన్బోర్డులు ఏర్పాటు చేశారు. ఫేజ్ 2లో రూ.2.40 కోట్లతో 20 అదనపు తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే 18 గదుల నిర్మాణ పనులు ప్రారంభించి, 14 గదులకు శ్లాబ్ వేశారు. గతంలో కంపు కొట్టే బాత్రూములు, చీకటి గదుల్లో విద్యార్థుల చదువులు ఉండేవి. నేడు డిజిటల్ క్లాసురూములు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన వాష్రూమ్లు ఏర్పాటయ్యాయి. రూ.3.88 కోట్లతో మార్కాపురం జెడ్పీ హైస్కూల్ అభివృద్ధి నేడు -
No Headline
రేగుచట్లపల్లి వద్ద మోపాడు ప్రధాన కాలువ నియోజకవర్గంలోని సుమారు రూ.18.85 కోట్లతో చిన్న సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి పనులు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చెరువులకు కట్టలు వేయడంతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం 64 పనులకుగాను రూ.63 కోట్లు కేటాయించారు. మోపాడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రభుత్వం రూ.28 కోట్ల జైకా నిధులు మంజూరు చేయగా పనులు పూర్తి కావాల్సి ఉంది. మైనర్ ఇరిగేషన్పై మరింత శ్రద్ధ -
బీసీ సబ్ప్లాన్ ఓ ఎన్నికల స్టంట్
బీసీలకు రక్షణ చట్టం, బీసీ సబ్ప్లాన్ చంద్రబాబు ఎన్నికల స్టంట్ మాత్రమే. ఆయన బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తారు. ఎన్నికలపుడే బాబుకు బీసీలు గుర్తొస్తారు. పదవులు, పథకాల విషయంలో బీసీలు గుర్తుకురారు. నేడు ఎన్నికలవేళ బీసీల రక్షణకు చట్టంతెచ్చి భద్రత కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదం. అధికారంలో ఉండగా బాబు చేసిన మోసాన్ని ఎలా మరిచిపోగలం. జీతం పెంచాలని కోరిన నాయీబ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని బహిరంగంగా బెదిరించిన చంద్రబాబును ఎలా నమ్మాలి? ప్రకాశం జిలాల్లో ఒక్క సీటైనా బీసీలకు కేటాయిచారా? ఇది బీసీలకు చేసిన ద్రోహం కాదా? చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నారు. – ఓగూరి ఏడుకొండలు, మత్స్యకార బెస్త సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీడీపీ మేనిఫెస్టో ఓ మాయ 2014లో టీడీపీ 606 హామీలతో మేనిఫెస్టో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ నెరవేర్చలేదు. రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా ఇచ్చిన హామీలకు నిధులెలా తెస్తారో చెబితే బాగుండేది. బాబు చెప్పినవన్నీ అమలు చేయాలంటే రూ.1.70 లక్షల కోట్లు అవసరమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంటే బాబు మళ్లీ మోసం చేయడానికే సిద్ధమయ్యారు. అందుకే టీడీపీని జనం నమ్మే పరిస్థితి లేదు. 2014లో దివ్యాంగులను పింఛను విషయంలో బాబు మోసం చేశారు. ఇప్పుడు రూ.6 వేలు ఇస్తానంటే నమ్ముతామా. – ఎం.రంగయ్య, దివ్యాంగుడు, మార్కాపురం
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019