breaking news
-
Sports Article 1
Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1Sports Article 1 -
నేటి నుంచి పింఛన్ల పంపిణీ
పండుటాకులకు పింఛన్ కష్టాలు వెంటాడుతున్నాయి. చంద్రబాబు చేసిన నిర్వాకం అవ్వాతాతలకు శాపంగా మారింది. ఇదివరకు ఒకటో తేదీ వచ్చిందంటే వేకువజామునే వలంటీర్లు తలుపు తట్టి ఆప్యాయంగా పలకరించి పింఛన్ నగదును అందజేసేవారు. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు వచ్చాయి. గత నెల సచివాలయల్లో పింఛన్ల పంపిణీ చేయగా.. ఈ సారి బ్యాంకుల్లో జమ కానున్నాయి. ఆ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి వచ్చింది.కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం పింఛన్లు 2,67,492కు గాను అందులో 1,87,103 పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. అనారోగ్యం తదితర కారణాలతో బాధపడే 80,389 మందికి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ నగదును అందజేసేలా చర్యలు చేపట్టారు.సచివాలయాలకు వెళ్లడానికేఇబ్బందులు పడ్డారు..చంద్రబాబు మిత్ర బృందం వలంటీర్ వ్యవస్ధపై ఫిర్యాదులతో దాడి చేశారు. వారు పండుటాకులన్న జాలి కూడా చూపలేదు. దీంతో ఎన్నికల కమీషన్ విధుల నుంచి వలంటీర్లు దూరంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రభావం సామాజిక పింఛన్ల పంపిణీపై పడింది. అంతకు ముందు వలంటీర్లు పొద్దు పొడవక ముందే అవ్వాతాతల ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించే వారు..పింఛన్ నగదును అందజేసే వారు. చంద్రబాబు కారణంగా వలంటీర్లు విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఏప్రిల్ 1వ తేదీన జరిగిన పింఛన్ల పంపిణీలో అధిక శాతం మందికి సచివాలయాల్లోనే పింఛన్ల సొమ్మును అందజేశారు. భగభగ మండే ఎండల్లో పండుటాకులు సచివాలయాలకు వెళ్లలేక చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు. తాజాగా చేపట్టే పింఛన్ల పంపిణీలో అత్యధిక శాతం మందికి పింఛన్ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంటే ఎక్కడో మారు మూల పల్లెలో ఉండే వృద్ధులు ఇతర కేటగిరీకి చెందిన వారు తమ గ్రామం నుంచి దాదాపు 10 కిలో మీటర్ల పైగా దూరంలో ఉండే బ్యాంకు వద్దకు వెళ్లి పింఛన్ నగదును తీసుకోవడం అటే అది ఎంత వరకు సాధ్యం అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఎంత మంది దగ్గర ‘ఏటీఎం కార్డులు’ పే ఫోన్ సౌకర్యం ఉంటుందనేది ప్రశ్నార్ధకమే. కాగా వారు వ్యయ ప్రయాసాలకు ఓర్చి బ్యాంకులకు వెళ్లి పింఛన్ సొమ్మును తెచ్చుకోవాలంటే ఇబ్బందులు పడక తప్పదనే వాదన వినిపిస్తోంది. మొత్తం పింఛన్లు 2,67,492అందులో 1,87,103 పింఛన్లు బ్యాంకు ఖాతాలకు జమ80,389 పింఛన్లు ఇంటి వద్దనే పంపిణీఅవ్వాతాతలకు తప్పని తిప్పలుపంపిణీకి అన్ని చర్యలు చేపట్టాం...పింఛన్ల పంపిణీకి అన్ని చర్యలు చేపట్టాం. బ్యాంకుల ద్వారా కొంతమందికి, అనారోగ్యం తదితర కారణాలతో బాధపడే వారికి ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నాం.– ఆనంద్నాయక్, ప్రాజెక్ట్ డైరెక్టర్,జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ -
Chekc 1234 off the field
Chekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the field -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్కు బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది. "నేను చాలా ఇష్టపడే ఆట(క్రికెట్) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.నా 17 ఏళ్ల ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది. నా క్రికెట్ ప్రయాణంలో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నాపై నమ్మకం ఉంచి, జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని" బిస్మా పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మరూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్కు తన సేవలు అందించింది. పాకిస్తాన్ మహిళ క్రికెట్ జట్టు తరపున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికి మరూఫ్ పేరునే ఉంది. ఆమె పాక్ తరపున 136 వన్డేల్లో 3369 పరుగులతో పాటు 44 వికెట్లు, 146 టీ20ల్లో 2893 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది.96 మ్యాచ్ల్లో పాక్ జట్టుకు కెప్టెన్గా మరూఫ్ వ్యవహరించింది. మరూఫ్ చివరగా స్వదేశంలో వెస్టిండీస్ మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాక్ జట్టు తరపున ఆడింది. విండీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో కూడా మరూఫ్ భాగమైంది. కానీ ఈ సిరీస్లో ఆడుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. -
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్ విరోచిత శతకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ వంటి వారు విఫలమైన చోట స్టోయినిష్ తన బ్యాట్కు పనిచెప్పాడు. 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో సీఎస్కే బౌలర్లను స్టోయినిష్ ఓ ఆట ఆడుకున్నాడు. తన విధ్వంసకర సెంచరీతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 63 బంతులు ఎదుర్కొన్న స్టోయినిష్ 13 ఫోర్లు, 6 సిక్స్లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సీఎస్కేపై లక్నో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక సెంచరీతో మెరిసిన స్టోయినిష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖిచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన రన్ ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టోయినిష్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేపై లక్ష్య చేధనలో వాల్తాటి 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్లో 124 పరుగులు చేసిన స్టోయినిష్.. వాల్తాటి ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. MARCUS STOINIS... THE HULK. 💪 - The winning celebrations from Stoinis and LSG says everything. 🔥pic.twitter.com/iGBHDNWDSU — Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019