
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పృథ్వీ షా ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడు.

దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ఫ్లాట్ను సొంతం చేసుకున్నాడు.

ముంబైలోని బాంద్రాలో సముద్ర ముఖంగా ఉన్న ఫ్లాట్ను పృథ్వీ షా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్-2024 తో బిజీగా ఉన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి 119 పరుగులు సాధించాడు.









