Sakshi News home page

కలువాయి: గురువారం ఉదయాన్నే బ్యాంక్‌ ముందు ఉన్న దివ్యాంగురాలు

Published Tue, May 7 2024 11:25 AM

కలువా

మా లాంటి ముసలోళ్లపై

ఎందుకు పగ

వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛను ఇచ్చేవారు. చంద్రబాబు మాలాంటి వారిపై ఎందుకు పగ పెంచుకున్నాడో తెలియదు. గత నెలలో సచివాలయం కాడికి పోయి పింఛన్‌ డబ్బులు తెచ్చుకున్నాం. ఇప్పడు బ్యాంకుకు పోవాలని చెప్పారు. అక్కడికి వెళితే సాయంత్రం ఇస్తామన్నారు. బ్యాంకు దగ్గరకు పోయి వచ్చిన దానికి రూ.100 ఖర్చు అయ్యింది. మళ్లీ ఇంకో సారి పోవాలంటే మరో రూ.100 కావాలి. ఇలా పింఛనులో రూ.200 పోతే మిగిలిన దానితో మందులు, పూట గడవడం ఎలాగో తెలియడం లేదు. – జయమ్మ ఏరూరు, చిల్లకూరు

కలువాయి: గురువారం ఉదయాన్నే బ్యాంక్‌ ముందు ఉన్న దివ్యాంగ
1/1

కలువాయి: గురువారం ఉదయాన్నే బ్యాంక్‌ ముందు ఉన్న దివ్యాంగ

Advertisement

homepage_300x250