- హోలీ వేడుకల్లో మెగా డాటర్స్ సందడి..
- అలాంటి లుక్లో కనిపించిన టబు...
- అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న అనన్య నాగళ్ల...
- గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ హోయలు..
- హోలీ వేడుకల్లో సందడి చేసిన మంచులక్ష్మి..
- ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ పోజులు..
- వేసవిలో చిల్ అవుతోన్న లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్
breaking news
Breadcrumb
Social Halchal: హోలీ వేడుకల్లో మెగా డాటర్స్.. గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్!
Published Mon, Mar 25 2024 9:11 PM
Related news
-
Article updation and invalidation check 1
లోరెమ్ ఇప్సమ్ అనేది ప్రింటింగ్ మరియు టైప్ సెట్టింగ్ పరిశ్రమ యొక్క డమ్మీ టెక్స్ట్ మాత్రమే. 1500 ల నుండి లోరెమ్ ఇప్సమ్ పరిశ్రమ యొక్క ప్రామాణిక డమ్మీ టెక్స్ట్గా ఉంది, ఒక తెలియని ప్రింటర్ ఒక రకం రకాన్ని తీసుకొని ఒక రకం నమూనా పుస్తకాన్ని తయారు చేయడానికి ప్రయత్నించింది. ఇది ఐదు శతాబ్దాలు మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ టైప్ సెట్టింగ్ లోకి దూసుకెళ్లి, మౌలికంగా మారలేదు. ఇది 1960 లలో లోరెమ్ ఇప్సమ్ ప్యాసేజీలను కలిగి ఉన్న లెట్రాసెట్ షీట్ల విడుదలతో మరియు ఇటీవల డెస్క్ టాప్ పితో ప్రాచుర్యం పొందిందిలోరెమ్ ఇప్సమ్ యొక్క వెర్షన్లతో సహా ఆల్డస్ పేజ్ మేకర్ వంటి సాఫ్ట్ వేర్ ను ప్రచురిస్తుంది -
మీ ఫోనే.. మీ ఆయుధం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘ఇటువైపున జగన్ ఒకే ఒక్కడు... అటువైపున చూస్తే ఇంత మంది! దానికి తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్మెంట్.. అన్నీ జరుగుతున్నాయి. మరిఇంత మంది, ఇన్ని కుట్రలు, ఇన్ని ఇబ్బందులను తట్టుకుని మీ జగన్ నిలబడగలుగుతున్నాడంటే కారణం? వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉండొచ్చు కానీ మనకు సోషల్ మీడియా ఉంది. సెల్ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్కు తోడుగా ఉన్నారు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్కు కోట్ల గుండెలు అండగా ఉన్నాయి’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 21వ రోజు ‘మేమంతా సిద్ధం బస్సు’ యాత్ర సందర్భంగా మంగళవారం విశాఖ జిల్లా పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెన్షన్ హాలులో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. రాత్రి బస ప్రాంతం నుంచి సీఎం అక్కడకు చేరుకున్నారు. పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సోషల్ మీడియా కార్యకర్తలతోపాటు వివిధ దేశాల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వర్చువల్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. మీకు ఎంత చేసినా తక్కువే ఆ దేవుడి దయమీద జగన్కు నమ్మకం ఉంది. జగన్ను ప్రేమించే గుండెల మీద నమ్మకం ఉంది. మరి జగన్ ఒంటరి ఎలా అవుతాడు? మీరు చూపిస్తున్న అభిమానానికి మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మరోసారి భరోసా ఇస్తున్నా. భార్గవ్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ స్ట్రీమ్ లైనింగ్ చేయడంలో ముందు నిలిచి అడుగులు వేస్తున్నాడు. మీ వెనుక ఒక్క జగనే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలుస్తుంది. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నా. మన మీద దుష్ట చతుష్టయం దాడులు పెరిగాయంటే దాని అర్థం మనం విజయానికి చాలా దగ్గరగా ఉన్నామనే! ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో ఉన్నట్లే! దెబ్బ ఇక్కడ (నుదిటిపై) తగిలింది. ఇక్కడ (కంటిపై) తగల్లేదు. ఇక్కడా (కణతలపై) తగల్లేదంటే.. దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడని అర్థం. కాబట్టి ఆందోళన అవసరం లేదు. 175కి 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లను గెలుచుకోవడంలో మనం ఎక్కడా తగ్గేదే లేదు. ఫోన్ అనే ఆయుధం మీ చేతుల్లోనే ఉందని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. వందల మంది చంద్రబాబులు, రామోజీలు, దత్తపుత్రులు, ఎల్లో మీడియాలు వచ్చినా వైఎస్ జగన్ తొణకడు. కారణం.. పైన దేవుడున్నాడు, కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. ప్రత్యేకంగా యాప్.. సోషల్ మీడియా వల్ల ఎవరైనా ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్ తయారు చేయాలి. ప్రతివారం నాకు దానిపై రిపోర్టు కావాలి. సిటీ ఆఫ్ డెస్టినీ.. ఆంధ్రా డెస్టినీ మన విశాఖ వచ్చిన మీరంతా ఈరోజు సిటీని చూస్తున్నారు కదా! ఈ సిటీ ఆఫ్ డెస్టినీ రేపు ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని కచ్చితంగా చెబుతున్నా. ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తారో అప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి వస్తుంది. ఐటీని అత్యుత్తమ స్థానానికి చేర్చే పరిస్థితి కూడా వస్తుంది. చెల్లి గీతాంజలి చావుకు కారకులు.. ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా ఉంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మరో 18 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగనుంది. ఒక్క జగన్ మీద చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీళ్లంతా చాలరన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్ యుద్ధం చేస్తున్నాయి. ఈ మధ్య వాళ్ల ఉక్రోషం ఏ స్థాయికి వెళ్లిందంటే సోషల్ మీడియాలో జగన్కు సపోర్ట్ చేసిందని చెల్లెమ్మ గీతాంజలిని ఎంత దారుణంగా వేధించారో అందరూ చూశారు. జగనన్న చేసిన మంచితో తన కుటుంబం బాగుపడిందని, జగనన్న వల్ల తనకు ఇల్లు, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా వచ్చాయని తన సంతోషాన్ని అందరితో పంచుకోవటమే ఆమె చేసిన పాపం! చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్లిందంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా చెడిపోయిందో చెప్పేందుకు నిదర్శనం. అన్నా.. జాగ్రత్త తెనాలిలో ఇంటి పట్టా తీసుకున్న గీతాంజలి ఆనందంతో తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. కాయలున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. వైఎస్సార్సీపీ కాయలున్న చెట్టు అయితే టీడీపీ ముళ్ల చెట్టు లాంటిది. గీతాంజలి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎంతో అండగా నిలిచింది. అన్నా మీరు జాగ్రత్త.. మీ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్లు భావించాం. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్గా రాడు. – పి.నాని, బాపట్ల జిల్లా విశాఖ ఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని.. విశాఖ ఎయిర్పోర్టులోని ఫుడ్ కోర్టు టీడీపీ వాళ్లదని తెలియక గతంలో అక్కడ ఉద్యోగం చేశా. విశాఖ ఎయిర్పోర్టులో మీపై జరిగిన దాడి ఘటనకు నేను ప్రత్యక్ష సాక్షిని. నేను జగన్ అభిమానిని అని తెలిసి నన్ను చాలా వేధించారు. టీడీపీ నాయకులు లోకేశ్, చంద్రబాబు, బాలకృష్ణ, సీఎస్వో వేణుగోపాల్, హర్షవర్థన్ అందరూ ఒక కూటమిలా ఉండేవాళ్లు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నేను పీసీఎస్ రూల్స్ ప్రకారం నడుచుకుంటే నాపై దొంగ కేసులు బనాయించారు. నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేశారు. నా కుటుంబాన్ని ఎంతగానో హింసించారు. సీఎస్వో వేణుగోపాల్ నిన్ను ఎక్కడా బతకనివ్వనని బెదిరించారు. మీ మీద హత్యాయత్నం వ్యవహారంలో నాపై ఒత్తిడి తేవటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మా కుటుంబం అంతా దూరంగా వెళ్లిపోయాం. ఇన్నేళ్లూ ఉద్యోగం లేకుండా ఉన్నా. విజయవాడలో మీ మీద బొండా ఉమ ప్రోద్బలంతో జరిగిన దాడి చూశాక మౌనంగా ఉండలేక ఇవన్నీ బయట పెడుతున్నా. – సామ్రాజ్యం, మాజీ ప్రైవేట్ చీఫ్ సెక్యూరిటీ అఫీసర్, విశాఖ ఎయిర్పోర్టు ముస్లింలంతా మీ వెనకే .. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ముస్లింలంతా భయపడుతూ బతికారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాం. మైనార్టీలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎంగా, మండలి వైస్ చైర్పర్సన్గా చేశారు. ఏడుగురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ముస్లింల కోసం వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. మీరు నాలుగు అడుగులు ముందుకేశారు. – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. –హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. –హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ మీ అభిమానిగా ఒక్క రోజైనా చాలు తమ్ముడు భరత్కుమార్రెడ్డి ఫిబ్రవరిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్, భార్గవ్ అన్న మా కుటుంబానికి అండగా నిలిచారు. నా తమ్ముడికి మీరే దైవం అన్నా. మీరు బాగుంటేనే మేమూ బాగుంటాం. మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేసేది. భార్గవ్ అన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతిపక్షాలు భయపడేంత స్ట్రాంగ్ అయ్యింది. మిమ్మల్ని కలుసుకుంటే నా తమ్ముడి ఆత్మ శాంతిస్తుందని వచ్చా. మీ అభిమానిగా ఒక్కరోజు బతికినా చాలు. – ఎం.అనిల్కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా జగనన్నా మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మనసుకు, దేహానికి ఎంత గాయమైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలని మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు. ఎప్పటికీ మీ అండదండలు ఉండాలని కోరుకుంటున్నా. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలి. – బాలచంద్ర, గుంటూరు జిల్లా, తెనాలి మండలం (గీతాంజలి భర్త) కడుపు కాలేవాడికి మీ పథకాల విలువ తెలుసు సోషల్ మీడియా సైనికుడైన మా అన్నయ్య 2022లో యాక్సిడెంట్లో మరణించాడు. అది తెలిసి సజ్జల భార్గవ్ మా ఇంటికి వచ్చారు. మీకు సాయం చేయాలని జగనన్న ఆదేశించారని చెప్పారు. మా వదినకు ఉద్యోగం ఇప్పించారు. మా పిన్ని, బాబాయి టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలో మెంబర్లు. వాళ్లకి సైతం పెన్షన్ మన ప్రభుత్వంలో ఇచ్చారు. మీరు అందించే పథకాల విలువ కడుపు కాలేవాడికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి తెలియదు. మా అన్న చనిపోయినప్పుడు కూలీ పనులు చేసుకునే వ్యక్తి ఒకరు ఫోన్ చేసి ఆ రోజు వచ్చిన రూ.600 సాయంగా పంపుతున్నట్లు చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబం ఇచ్చింది నువ్వే కదా జగనన్నా! – వినయ్ కుమార్, మల్కాపురం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా -
ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రారంభం
సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా మంగళవారం ఆరంభమైంది. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించనున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు విజయ్ కనకమేడల కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ సినిమాలో సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. రావు రమేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించనున్నాం. దర్శకుడిగా నక్కిన త్రినాథరావు విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు డైలాగ్ రైటర్గా చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
భారత నంబర్వన్గా శ్రీజ
న్యూఢిల్లీ: రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్ నంబర్వన్ ర్యాంకర్గా అవతరించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజా ర్యాంకింగ్స్లో శ్రీజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 38వ ర్యాంక్లో నిలిచింది. ఇప్పటి వరకు భారత నంబర్వన్గా ఉన్న మనిక బత్రా రెండు స్థానాలు పడిపోయి 39వ ర్యాంక్కు చేరుకుంది. భారత్ నుంచి యశస్విని 99వ ర్యాంక్లో, అర్చన కామత్ 100వ ర్యాంక్లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న 25 ఏళ్ల శ్రీజ ఈ ఏడాది నిలకడగా రాణిస్తూ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్లో రెండు టైటిల్స్ సాధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్లో ఆచంట శరత్ కమల్తో కలిసి శ్రీజ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో శరత్ కమల్ 37వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్ 60వ స్థానంలో, మానవ్ ఠక్కర్ 61వ స్థానంలో, హర్మీత్ దేశాయ్ 64వ ర్యాంక్లో ఉన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 147వ ర్యాంక్లో నిలిచాడు.
Related News by category
-
Articles in Sitemap
Articles in SitemapArticles in SitemapArticles in SitemapArticles Articles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in -
Article updation and invalidation check 1
లోరెమ్ ఇప్సమ్ అనేది ప్రింటింగ్ మరియు టైప్ సెట్టింగ్ పరిశ్రమ యొక్క డమ్మీ టెక్స్ట్ మాత్రమే. 1500 ల నుండి లోరెమ్ ఇప్సమ్ పరిశ్రమ యొక్క ప్రామాణిక డమ్మీ టెక్స్ట్గా ఉంది, ఒక తెలియని ప్రింటర్ ఒక రకం రకాన్ని తీసుకొని ఒక రకం నమూనా పుస్తకాన్ని తయారు చేయడానికి ప్రయత్నించింది. ఇది ఐదు శతాబ్దాలు మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ టైప్ సెట్టింగ్ లోకి దూసుకెళ్లి, మౌలికంగా మారలేదు. ఇది 1960 లలో లోరెమ్ ఇప్సమ్ ప్యాసేజీలను కలిగి ఉన్న లెట్రాసెట్ షీట్ల విడుదలతో మరియు ఇటీవల డెస్క్ టాప్ పితో ప్రాచుర్యం పొందిందిలోరెమ్ ఇప్సమ్ యొక్క వెర్షన్లతో సహా ఆల్డస్ పేజ్ మేకర్ వంటి సాఫ్ట్ వేర్ ను ప్రచురిస్తుంది -
ప్రగతి పరవళ్లు
గూడెంలో గూండాలకు చోటివ్వద్దు తాడేపల్లిగూడెం ప్రశాంతతకు భంగం కలిగించే అరాచక శక్తులకు చోటివ్వద్దు.. అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. 8లో uపచ్చని పొలాలు.. ఏపుగా కొబ్బరి చెట్లు.. నిండుకుండల్లా రొయ్యలు చెరువులు.. గలగలపారే గోదారి పంట కాలువలు.. ఆధ్మాత్మిక సౌరభాలు.. ఎటు చూసిన ఆహ్లాదకర వాతావరణం పశ్చిమగోదావరి సొంతం. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు పడ్డాయి. జిల్లాకు తలమానికంగా నిలిచే ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగింది. ప్రభుత్వ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు సీఎం జగన్ సర్కారు ప్రాధాన్యమిచ్చింది. దీంతో జిల్లా అన్నిరంగాల్లో ప్రగతి సాధిస్తోంది. సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. – సాక్షి, భీమవరం కూటమిని ఓడించండిరాష్ట్రంలో కూటమి పార్టీలు కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గూడూరి ఆరోపించారు. 8లో uశురకవారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2024నేడు నరసాపురంలో సీఎం జగన్ సభచీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజునరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం నరసాపురం పట్టణంలో నిర్వహిస్తున్న ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కోరారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి పర్యటన వివరాలు వెల్లడించారు. ఉదయం 9.30 గంటలకు సీఎం జగన్ హెలీకాప్టర్పై పట్టణంలోని టేలర్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి నేరుగా కారులో స్టీమర్ రోడ్డు కనకదుర్గ గుడి ఆర్చి వద్ద ఏర్పాటుచేసిన సభావేదిక వద్దకు చేరుకుంటారని చెప్పారు. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ అనంతరం సీఎం జగన్ తిరుగు ప్రయాణమవుతారన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో సీఎం జగన్ ఉన్నారని, వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో మళ్లీ అధికారం కైవసం చేసుకుంటుందని ముదునూరి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదన్నారు. మాట ఇస్తే కచ్చితంగా అమలు చేసి చూపించే సీఎం జగన్ వెంటే ప్రజానీకం ఉందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు దొంగ మురళి, యూత్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ మెర్లిన్ ఉన్నారు.నర్సరీ కోర్సు ప్రారంభంతాడేపల్లిగూడెం: ఉద్యాన రంగంలో నర్సరీ మొక్కలకు డిమాండ్ ఉందని ఉద్యాన వర్సిటీ వీసీ టి.జానకీరామ్ అన్నారు. వెంకట్రామన్న ఉద్యాన కళాశాలలో గురువారం 16 వారాల ఉద్యాన నర్సరీ నిర్వహణ కోర్సు ప్రారంభమైంది. వీసీ మాట్లాడుతూ నర్సరీలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు ఈ కోర్సు ఉపయోగపడుతుందన్నారు. వర్సిటీ అధికారులు పద్మావతమ్మ, ఎం.మాధవి, ఆర్వీ సుజాత, టి.సుశీల, కిరణ్పాత్రో, వినయ్కుమార్రెడ్డి తదితరులు పాల్తొన్నారు.పద్మశాలీ సంఘం కార్యదర్శిగా గిడుతూరిఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పద్మశాలీ సంఘం జిల్లా కార్యదర్శిగా ఏలూరుకు చెందిన గిడుతూరి వెంకట సత్యనారాయణను నియమిస్తూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వానపల్లి నాగరాజు గురువారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్య నారాయణ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల పరిధిలో పద్మశాలీ కులస్తుల అభివృద్ధి, సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.‘నన్నయ’లో పీజీ కొత్త కోర్సు ప్రారంభంరాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ కోర్సును నూతనంగా ప్రారంభిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, జియాలజీ, జియోగ్రఫ్రీ, లైఫ్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఎలక్రానిక్స్లలో ఏమైనా రెండు సబ్జెక్టులతో కోర్సు పూర్తి చేసిన సైన్స్ గ్రాడ్యుయేట్లు అర్హులు. ఏపీ పీజీ సెట్ ద్వారా మాత్రమే ఈ కోర్సులో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఈనెల 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో చేరిన విద్యార్థులకు స్కాలర్ షిప్, ఫెలోషిప్లు లభిస్తాయి. జియో ఇన్ఫర్మేటిక్స్ చేసిన విద్యార్థులకు పరిశోధనల్లో, ఉద్యో గ, ఉపాధిలోను అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇస్రో, ఎఫ్ఎస్ఐ, జీఎస్ఐ, డీఆర్డీఓ, ఎన్ఐఆర్డీ వంటి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఏపీ పీజీ సెట్ రాసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ ఉప కులపతి ఆచార్య కె.పద్మరాజు కోరారు.పశ్చిమాన నవశకం● నరసాపురంలో ఆక్వా వర్సిటీ● పాలకొల్లులో వైద్య కళాశాల● పేదలకు రూ.11,364.57 కోట్ల సంక్షేమ లబ్ధి● రూ.6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు ● నరసాపురం బస్టాండును రూ.5 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు.● బియ్యపుతిప్ప వద్ద రూ.430 కోట్లతో ఫిషింగ్ హార్బర్,● రూ.490 కోట్లతో వశిష్ట గోదావరి వంతెన,● తూర్పుగోదావరి జిల్లా విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు రూ.1,400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు పట్టాలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి.● రూ.220 కోట్లతో నరసాపురంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ,● నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, భీమవరం, యలమంచిలి, మండలాలకు ఉపయోగకరంగా రూ.113 కోట్లతో నిర్మించనున్న భారీ విద్యుత్ సబ్స్టేషన్ పనులు టెండర్ దశకు చేరుకున్నాయి.● భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయడంతో రూ.100 కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.● యనమదుర్రు డ్రెయిన్పై నిర్మించిన మూడు వంతెనలకు రూ.36 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా త్వరలో పనులు మొదలుకానున్నాయి.● ఉండి నియోజకవర్గంలో రూ.24 కోట్లతో ఆకివీడులో మూడు, కాళ్ల, పాలకోడేరు, ఉండి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం.● జిల్లాలో 779 జగనన్న లేఅవుట్లలో 76,069 మంది పేదలకు ఇళ్ల స్థలాల మంజూరుతో పాటు ఇళ్ల నిర్మించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.● జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 248 కస్టమ్ హైరింగ్ సెంటర్ల (సీహెచ్సీ) పరిధిలోని రైతులకు రూ.20.70 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను 40 శాతం సబ్సిడీపై అందజేశారు.పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్లతో 61 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల ని ర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 150 మంది విద్యార్థులు కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించనున్నారు.తీరంలో మత్స్య ఎగుమతులు, మత్స్యసాగులో శాసీ్త్రయ పద్ధతులు పెంచేందుకు నరసాపురం మండలం సరిపల్లి వద్ద మత్స్య యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.332 కోట్లతో 40 ఎకరాల స్థలంలో యూనివర్సిటీ పరిపాలన భవనం, హాస్టళ్లు, వీసీ చాంబర్ పనులు చేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లు యూనివర్సిటీకి ఖర్చు చేయనున్నారు. ఓ వైపు నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ విద్యా సంవత్సరం నుంచి లక్ష్మణేశ్వరం గ్రామంలోని తుపాన్ రక్షిత భవనంలో ఆక్వా కోర్సులు ప్రారంభించారు.జగనన్న సురక్ష శిబిరాల ద్వారా జిల్లాలో 6,05,780 మంది లబ్ధిదారులకు ఎలాంటి సర్వీస్ చార్జీ లేకుండా 6,48,607 సర్టిఫికెట్లు జారీ చేశారు. చాలా ఇబ్బందిచంద్రబాబు చేసిన పనితో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆపసోపాలు పడి బ్యాంకుకు వెళితే డబ్బులు పడలేదని చెప్పారు. అక్కడి నుంచి ఎండలో ఉసూరుమంటూ ఇంటికొచ్చాను. జగన్బాబు దయతో మొన్నటి దాకా ఇంటి వద్దనే పింఛన్ తీసుకునేవాళ్లం.– ఎం.నాంచారమ్మ, మొగల్తూరు పింఛన్ కోసం తిప్పలుబ్యాంకులో క్లోజ్ చేసిన పాత అకౌంట్కు పింఛన్ సొమ్ములు జమయ్యాయి. నగదు తెచ్చుకునేందుకు బ్యాంకుకు వెళి తే పాత అకౌంట్లో పడ్డాయ ని, మళ్లీ అకౌంట్ తెరిచేందుకు ఫొటోలు తెచ్చుకోమని తిప్పి పంపారు. మళ్లీ బ్యాంకుకు వెళ్లి తిప్పలు పడాల్సిందే.– గవర భీముడు, రిక్షా కార్మికుడు, ఆకివీడు వలంటీర్లతో ఇప్పించడమే మేలుసీఎం జగన్ ప్రతినెలా ఒకటో తారీఖున ఉదయ మే వలంటీర్ ద్వారా పింఛన్ అందించేవారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ నిలిచిపోయింది. గతనెలలో సచివాలయాల వద్ద ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకు ఖాతాల్లో వేయడంతో ఇబ్బంది పడుతున్నాం.– చక్కా సత్యానందం,ఇలపకుర్రు, యలమంచిలి మండలంసాక్షి, భీమవరం: వలంటీర్ల సేవలకు చంద్రబాబు అండ్ బ్యాచ్ కల్పించిన అడ్డంకులతో ఈనెలా పింఛన్ దారులకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటివరకు ఇంటి చెంతనే పింఛన్ అందుకున్న లబ్ధిదారులు గత నెలలో సచివాలయాల వద్ద క్యూ కడితే ఈనెల బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఐదేళ్లుగా ప్రతినెలా 1వ తేదీ వేకువజామునే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్ సాయం అందిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వలంటీర్ల సేవలకు జడిసిన విపక్ష నేత చంద్రబాబు తన అనుకూల వర్గం ద్వారా ఈసీకి ఫిర్యాదులు చేయించారు. వలంటీర్లపై ఈసీ ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ఇంటికే పింఛన్ల పంపిణీ నిలిచిపోవడంతో చంద్రబాబు కాలం నాటి పింఛన్ వెతలు మళ్లీ మొదలయ్యాయి.జిల్లాలో 2.34 లక్షల మంది..జిల్లాలో 2,34,161 మంది లబ్ధిదారులకు ప్రతినెలా ప్రభుత్వం రూ.68.69 కోట్ల సాయం అందజేస్తోంది. గత నెలలో లబ్ధిదారులు సచివాలయాల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్ములు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అరకొర మంది నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్లకు వెళ్లి అధికారులు అందజేయగా అధిక శాతం మంది సచివాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా మరోమారు పచ్చ బ్యాచ్ ఫిర్యాదుతో అకౌంట్లు ఉన్న లబ్ధిదారులకు పింఛన్ సొమ్ములు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమచేయాలని, లేనివారికి ఇళ్లకు వెళ్లి అందజేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.బ్యాంకుల వద్ద పడిగాపులుజిల్లాలో 1,68,179 మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు సొమ్ములు జమచేయగా, ఖాతాలు లేని 65,982 మంది లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పంపిణీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు గురువారం నాటికి 87 శాతం మంది లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశారు. ఇదిలా ఉండగా మండుటెండలో మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లోని బ్యాంకుల వద్దకు వెళ్లి నగదు తీసుకునేందుకు పల్లెల్లోని దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కుటుంబసభ్యులను వెంటపెట్టుకుని ఆటోల్లో వెళ్లి పింఛన్ తెచ్చుకోవాల్సి వచ్చిందని పలువురు వాపోయారు. రెండు నెలల క్రితం వరకు వలంటీర్లు వేకువజామునే ఇంటికి వచ్చి చేతికందించే వారని, చంద్రబాబు అధికారంలోకి రాకుండానే తమను ముప్పతిప్పలు పెడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెదతాడేపల్లి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో పెన్షన్ కోసం వేచి ఉన్న వృద్ధులున్యూస్రీల్అభివృద్ధి పరుగులుఆక్వా వర్సిటీ మణిహారంమౌలిక వసతులుచెంతకే సేవలుప్రధాన రహదారులకు మహర్దశఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ–మార్టేరు రోడ్డును రూ.4 కోట్లలో అభివృద్ధి చేశారు.పెనుగొండ–ములపర్రు రోడ్డు విస్తరణ పనులను రూ.18 కోట్లతో చేపట్టారు.తణుకు–అత్తిలి రోడ్డును రూ.26 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు.తాడేపల్లిగూడెంలో రూ.36 కోట్లతో కోడేరు –నల్లజర్ల (కేఎన్ రోడ్డు)ను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేశారు.ఆకివీడు మండలం పెదకాపవరం–కొల్లేరు, ఉండి మండలం పాములపర్రు, కాళ్ల మండలం జువ్వలపాలెం, కలవపూడి, బొండాడ రోడ్లను రూ.50 కోట్లతో అభివృద్ధి చేశారు. ఎండల్లో ఇబ్బందినా బ్యాంకు అకౌంట్ మనుగడ లేక ఈ రోజు పెన్షన్ తీసుకోలేకపోయాను. ఇంటి దగ్గరకు వలంటీర్లు పెన్షన్ తీసుకువచ్చిన రోజులే బాగుండేవి. ఇప్పుడు ఎండల్లో అనేక ఇబ్బందులు పడుతున్నాం. నాతోపాటు మరో ఇద్దరు సహాయకులుగా వచ్చినా డబ్బులు అందలేదు.– చిట్టిరోజు సుబ్బలక్ష్మి, మామిడితోట, తాడేపల్లిగూడెంఇదంతా చంద్రబాబు వల్లే..పింఛన్ తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రతి నెలా ఒకటో తారీఖున జగన్ బాబు పంపిన వలంటీర్లు మాకు ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చేవారు. ఇంతటి మండుటెండల్లో మమ్మల్ని ఇలా తిప్పడం వల్ల చంద్రబాబుకు ఏమోస్తుందో అర్థం కావడం లేదు.– ఎం.మంగమ్మ, పెదతాడేపల్లి -
Garvit thumbnail check
Garvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail checkGarvit thumbnail check -
Final check top thumbnail
Final
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019