
రాష్ట్రపతి భవన్లో బుధవారం భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్తో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపు సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు.

ప్రపంచ బ్యాడ్మింటన్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని ఈ సందర్భంగా ఆమె ప్రశంసించారు.

కాగా బ్యాడ్మింటన్ భారత్కు తొలి పతకం అందించిన షట్లర్ సైనా

లండన్ ఒలింపిక్స్ 2012లో ఆమె కాంస్య పతకం సాధించారు







