Sakshi News home page

adsolute video ad after first para

కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థి ఖరారు.. ఆయనకే చాన్స్‌

Published Tue, Apr 16 2024 11:44 AM

BJP Announce Vamshi Tilak As Secunderabad Cantonment Candidate - Sakshi

సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మరో కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్‌ అభ్యర్థిగా టీఎన్‌ వంశీ తిలక్‌ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన పేరును అధికారికంగా మంగళవారం ప్రకటించింది. 

ఇక, కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటుగానే కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల కూడా జరుగనుంది. 

Advertisement

adsolute_video_ad

homepage_300x250