పల్నాడు | - | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

పల్నాడు

Published Fri, Feb 21 2025 1:14 PM | Last Updated on Fri, Feb 21 2025 1:14 PM

పల్నా

పల్నాడు

గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటి మట్టం బుధవారం 535.90 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 9,217 క్యూసెక్కులు విడుదలవుతోంది.

ఆలయ నిర్మాణానికి విరాళం

నరసరావుపేట రూరల్‌: ఇస్సప్పాలెం శ్రీ మహంకాళి అమ్మ ఆలయ నిర్మాణానికి

పట్టణానికి చెందిన మక్కెన సుబ్బారావు

దంపతులు రూ.1,01,116ను అందించారు.

వైభవంగా కోటి కుంకుమార్చన

పిడుగురాళ్ల: పట్టణంలోని భవానీ నగర్‌లో గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం కోటి కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలు పాల్గొన్నారు.

7

No comments yet. Be the first to comment!
Add a comment
పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

test ad block for node

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement