Sakshi News home page

adsolute video ad after first para

నృసింహుని హుండీ లెక్కింపు

Published Mon, Apr 29 2024 3:20 PM

-

ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి హుండీని మంగళవారం లెక్కించారు. రూ.41,34,313 నగదు స మకూరినట్లు ఈవో శ్రీనివాస్‌ తెలిపారు. గతేడాది డిసెంబర్‌ 9 నుంచి ఈఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు భక్తులు సమర్పించి, కట్న, కానుకల ద్వా రా ఈ మొత్తం సమకూరినట్లు వివరించారు. దీంతోపాటు 75 గ్రామలు మిశ్రమ బంగారం, 5.420 కేజీల మిశ్రమ వెండి, 124 విదేశీ కరెన్సీ నోట్లు స మకూరినట్లు తెలిపారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌, రెనోవేషన్‌ కమిటీ సభ్యులు రామన్న, పద్మ, రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250