ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి హుండీని మంగళవారం లెక్కించారు. రూ.41,34,313 నగదు స మకూరినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. గతేడాది డిసెంబర్ 9 నుంచి ఈఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు భక్తులు సమర్పించి, కట్న, కానుకల ద్వా రా ఈ మొత్తం సమకూరినట్లు వివరించారు. దీంతోపాటు 75 గ్రామలు మిశ్రమ బంగారం, 5.420 కేజీల మిశ్రమ వెండి, 124 విదేశీ కరెన్సీ నోట్లు స మకూరినట్లు తెలిపారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్, రెనోవేషన్ కమిటీ సభ్యులు రామన్న, పద్మ, రవీందర్ పాల్గొన్నారు.
breaking news
adsolute video ad after first para
నృసింహుని హుండీ లెక్కింపు
Published Mon, Apr 29 2024 3:20 PM
adsolute_video_ad
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019