వైఎస్సార్సీపీలోకిభారీగాచేరికలు
పెనుగొండ: పెనుగొండ మండలం కొఠాలపర్రుకు చెందిన సుమారు 50 మంది తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నాయకులు తూర్పుపాలెం కార్యాలయంలో ఆచంట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో వైఎస్సార్ సీపీలో గురువారం చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరిలో కాయల జగదీశ్వరరావు, కాయల తులసిరావు, కాయల గోపాలం, చిక్కాల సుబ్రహ్మణ్యం, నూకల సూర్యచంద్రరావు, కంతేటి చిన్న నాగేశ్వరరావు, దివి శంకరం నాయుడు, దివి బన్నీ నాయుడు, దివి అయ్యప్ప, దివి సాయి మణికంఠ, దివి రామకృషష్ణ, దివి కేశవరావు, వడగన సత్యనారాయణ, తోలేటి వెంకటేష్, బండి వెంకన్న, ఆచంట ప్రసాద్, నౌబత్తుల సురేష్, మానికిరెడ్డి శ్రీను, కొమ్మల భాస్కర్, కొమ్మిరెడ్డి కేశవరావు, గాలి దేవర మణికంఠ, అడపా వాసు, ఆచంట బాబురావు, తోలేటి అరుణ్, ఆచంట శ్రీనివాస్, ఆచంట బుజ్జి, ఆచంట ఏసు, కాకిలేటి కేశవరావు, సింగం రాఘవులు, మానేపల్లి శివ, ఆచంట శ్రీను, ఆచంట సీతారామస్వామి, తోలేటి సుబ్రహ్మణ్యం, ఆచంట గణపతి, ఆచంట శ్రీను, ఆచంట సూర్యనారాయణ, ఆచంట దాసు, ఆచంట పెద్దిరాజు, ఆచంట నవీన్, ఆచంట చిన్న గణపతి, ఆచంట కేశవరావు, ఆచంట శివాజీ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ తోలేటి శ్రీను, జిల్లా కార్యదర్శి కాకిలేటి బాపి రాజు, కడలి శ్రీను, దివి గణపతి, కొమ్మిరెడ్డి హిమదత్తు, ఆచంట వెంకటనారాయణ పాల్గొన్నారు.కాపు సంఘం నాయకుల చేరికపెనుగొండ దక్షిణపేటకు పలువురు సంఘ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. గురువారం తూర్పుపాలెంలోని కార్యాలయంలో ఆచంట ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వారికి వైఎస్సార్ సీపీ కండువాలు కప్పారు. వీరిలో సంఘ నాయకులు నల్లపూడి పోతురాజు, వెన్నపు శ్రీనివాస్, తణుకుల ఆనందరావు, ఎత్తు ప్రసాదు, కారు శ్రీనివాసు, కుసుమే కాంతారావు, పి.రామ్ జి.రమణ ఉన్నారు.ఎమ్మెల్యే ముదునూరి సమక్షంలో..నరసాపురం: వైఎస్సార్సీపీ నేత బళ్ల తాతాజీ ఆధ్వర్యంలో స్థానిక 31వ వార్డు నుంచి 50 మంది కాపు యువకులు జనపార్టీని వదిలి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గురువారం బళ్లతాతాజీ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తోట రాంబాబు, పూసల శ్రీనివాస్, పరిమి రాకేష్, బళ్ల చిన్ని, చేగొండి రాజు, బళ్ల సాయి, వేగి తేజ, మాదాసు అరవింద్, చేగొండి మల్లేశ్వరరావు, భూపతి సేతురామ్, పంజా రాకేష్, ఉంగరాల మణికంఠ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడీ రాజు, వైకేఎస్, బళ్ల కృష్ణ, బళ్ల సోమశేఖర్, మండెల కొండబాబు, తోట సుబ్బారావు, బళ్ల అంజి బాబు, కడియం రామకృష్ణ, నడపన పాండు, మాదిరెడ్డి ఏసు, తుమ్మూరి నాగేశ్వరరావు, మారెళ్ల రామకృష్ణ తదితరులు ఉన్నారు.వీరవాసరంలో.వీరవాసరం: వైఎస్సార్ సీపీ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో గురువారం పంజావేమవరం గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు 50 మంది వైఎస్సార్ సీపీలో చేరారు.