ఏపీలో ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల్లో మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచన | AP CM YS Jagan Review Meeting On Housing Department | Sakshi
Sakshi News home page

ఏపీలో ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల్లో మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచన

Published Fri, Nov 17 2023 6:52 AM | Last Updated on Thu, Mar 21 2024 6:51 PM

audio

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేసిన బ్యాంకు రుణాలకు సంబంధించి వడ్డీ డబ్బుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement