జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు: కేటీఆర్‌ | KTR Special Thanks To AP CM Jagan YV Subba Reddy | Sakshi
Sakshi News home page

జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు: కేటీఆర్‌

Published Wed, Jun 14 2023 9:02 PM | Last Updated on Thu, Mar 21 2024 8:06 PM

తిరుమల తిరుపతి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆలయం. ఆ దేవుడి దయతో జగన్‌రెడ్డన్న ఏపీ సీఎంగా, వైవీ సుబ్బారెడ్డన్న టీటీడీకి చైర్మన్‌ కొనసాగుతున్నారు. అలాగే తెలంగాణాలో పురాతన, ప్రశస్తి.. ప్రభ కలిగిన దేవాలయాలు చాలానే ఉన్నాయి. కొన్ని డబ్బులు ఇస్తే అవి కూడా వెలుగుతాయని అడిగాం. అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నారు. డబ్బులు ఇవ్వడంతో పాటు కార్యక్రమానికి ఇవాళ వైవీ సుబ్బారెడ్డన్న వచ్చారు. మరోమాట లేకుండా సాయం అందించేందుకు ఒప్పుకున్న జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు  అంటూ కేటీఆర్‌ కృతజ‍్క్షతలు తెలియజేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement