Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

జనజీవన స్రవంతిలో కలవండి

Published Sat, Apr 20 2024 1:25 AM

-

ములుగు: మావోయిస్టు జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ములుగు ఎస్పీ శబరీష్‌ సూచించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్‌ జగత్‌, సీపీఐ మావోయిస్టు పార్టీ రెండో సీఆర్‌సీ ఏ సెక్షన్‌ కమాండర్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గంపాడు గ్రామానికి చెందిన నూప భీమా అలియాస్‌ సంజు, రెండో సీఆర్‌సీ పీపీసీఎం/ఏసీఎం భీమా భార్య సోని పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా, వారిపై ఉన్న నగదు రివార్డు మొత్తాన్ని ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తున్న భరోసాతో చాలామంది లొంగిపోతున్నట్లుగా వాగ్మూలం ఇచ్చారన్నారు.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250