అనంత‌పురం వేదిక‌గా దులీప్ ట్రోఫీ-2024

ఆర్డీటీ స్టేడియంలో ఆడ‌నున్న భార‌త స్టార్ ఆట‌గాళ్లు

సెప్టెంబర్ 5 నుంచి టోర్నీ ఆరంభం

ఆర్డీటీ స్టేడియంలో మొత్తం 5 మ్యాచ్‌లు జరగనున్నాయి

టీమిండియాలో ముగ్గురు మినహా అందరూ దులీప్‌ ట్రోఫీలో ఆడనున్నారు

అనంతపూర్‌కు రానున్న సూర్యకుమార్‌ యాదవ్, శుభ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్, పంత్ తదితరులు

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగడం ఇదే తొలిసారి

ఆర్డీటీ స్టేడియాన్ని 2003లో ప్రారంభించిన ఫాదర్‌ ఫెర్రర్‌

ఎంతో మంది ప్రతిభావంతులను క్రీడల వైపు ఆసక్తి పెరిగేలా కృషి చేసిన ఘనత ఫెర్రర్‌ది

టోర్నీ ఆరంభం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు